Home AP తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రత్యక్షదైవం శిరిడి సాయి సినిమా హీరో మచ్చా రామలింగారెడ్డి.

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రత్యక్షదైవం శిరిడి సాయి సినిమా హీరో మచ్చా రామలింగారెడ్డి.

14
0

?ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షదైవం శిరిడి సాయి సినిమా హీరో శిరిడి సాయిబాబా గా నటించిన మచ్చా రామలింగా రెడ్డి దర్శించుకున్నారు

?అతి త్వరలో ప్రత్యక్ష దైవం శిరిడీసాయి సినిమా తెలుగు కన్నడ తమిళ్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్ మెంట్ సొసైటీ తీసుకున్నారు

?మచ్చా రామలింగా రెడ్డి తో పాటు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశులు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here