Wednesday, March 22, 2023

లాభాలను పొందటానికి పంట భ్రమణ వ్యవస్థను ఎంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

ఒకే పంట సాగు పద్ధతిని తొలగించి, దిగుబడి పెంచడానికి మరియు లాభాలను పొందటానికి పంట భ్రమణ వ్యవస్థను ఎంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనె...

20 21.సంవత్సరపు ఆల్ పెన్షనర్స్ డైరీ మరియు కాలమానినిఆవిష్కరణ

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 20 21 సంవత్సర పు డైరీ మరియు కాలమానిని భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారి శ్రీమతి తెల్లం సుభద్ర ఈరోజు సబ్ ట్రెజరీ...

అన్నపురెడ్డి పల్లి ఎస్సై ని శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి సామేలు, HRCI...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డి పల్లి ఎస్సై తిరుపతిరావు గారిని భారత మానవ హక్కుల మండలి తరపున శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి మరియు HRCI బృందం..ఈ కార్యక్రమంలో HRCI రాష్ట్ర వైస్...

దత్తాత్రేయ జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా చేగుంట మండల్ గ్రామం కర్నాల్ పల్లి సాయి బాబా దేవాలయంలో దత్త జయంతి పురస్కరించుకుని సాయిబాబా అభిషేకాలు మరియు అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు...

నూతన కార్పోరేటర్ల సన్మాన సభ

రవీంద్రభారతి హైదరాబాద్ లో గెలిచిన అటువంటి కార్పొరేటర్లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు పిడికిళ...

ఏన్కూరు మండల ఎమ్మార్వో కి ప్రజా సమస్యల మీద వినతి పత్రం ఇచ్చిన మద్దిశెట్టి...

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లోని మేడిపల్లి, నాచారం, గంగుల కాలనీ కి సంబందించిన పోడు రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని, 2015 లో గౌరవ హైకోర్టు...

బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకుల ముందస్తు అరెస్ట్

మెదక్ జిల్లా చేగుంట మండల పోలీసులు బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొండి స్వామి. దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్. ముందస్తు అరెస్ట్ తెలంగాణ బిజెపి...

రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండ రమేష్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రజా నేత్ర న్యూస్ రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచర్ల గొల్లపల్లి కి చెందిన కొండ రమేష్ గౌడ్ ను నియమించడం జరిగినది అతను...

ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు వెంటనే షీ టీంను సంప్రదించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - మహిళలకు ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే షీ టీంను సంప్రదించాలని ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో...

Most Popular