Home Telangana పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభిచిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభిచిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

11
0

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పల్లె ప్రకృతి వనాన్ని ఆదివారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ జడ్పిటిసి రమేష్ గౌడ్ ఎంపిపి స్వరూప నరేందర్ రెడ్డి డి సి సి బి డైరెక్టర్ అనంత రెడ్డి సర్పంచ్ భాగ్య భూపాల్ రెడ్డి ఎంపిటిసి సరిత మహేష్ రెడ్డి వెల్దుర్తి మండలం తహసిల్దార్ ఆనంద్ రావు ఎంపీడీవో జగదీశ్వరరావు చారి అధికారులు తదితరులు పాల్గొన్నారు …మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here