Home Telangana చందాయి పేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం

చందాయి పేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం

7
0

చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగింది స్థానిక సర్పంచ్ దాని పర్యవేక్షణలో తిరిగి చూసి మొక్కలను నాటడం జరిగింది అన్ని రకాల షో చెట్లు పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, సెక్రెటరీ శ్రీవాస్తవ, వార్డ్ మెంబర్ చల్లా వెంకటేష్, కో ఆప్షన్ మచ్చ శ్రీనివాస్, వాచర్స్, సఫాయి కార్మికులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here