Home AP గిరిజనేతరుల చెలరేగిన వివాదం

గిరిజనేతరుల చెలరేగిన వివాదం

8
0

పశ్చిమగోదావరి బుట్టాయగూడెం రెడ్డిగూడెం ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరుల చెలరేగిన వివాదం వారు ఒకరిపై దాడిలో ఇరువురు కర్రలు వంటి ఆయుధాలతో దాడులు చేసుకోవడంతో గాయాలపాలయ్యారు. పోలీసులు పరిస్థితిని చక్క దిద్దుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here